రోడ్డు ప్రమాదంలో మెడికో విద్యార్థి మృతి | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో మెడికో విద్యార్థి మృతి

Published Mon, Nov 10 2014 10:17 AM

medico student killed in road accident

నల్గొండ: జిల్లాలోని నార్కెట్ మండలం ఎల్లారెడ్డిగూడెం వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో మెడికో విద్యార్థి సాయికిరణ్ మృతి చెందాడు. సాయికిరణ్ కారులో వెళుతుండగా అదుపుతప్పిన కారు చెట్టును ఢీకొట్టడంతోనే ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.

Advertisement
Advertisement