ఖమ్మం: ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీపై తెలంగాణ మంత్రి కేటీఆర్ మరోసారి విరుచుకుపడ్డారు. తమ ప్రభుత్వం గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్కు లేదన్నారు. తెలంగాణలో కోటి ఎకరాల భూమికి సాగునీరు అందించి తీరుతామని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి మూడు చెరువుల నీళ్లు తాగిస్తామని చెప్పారు.
ఖమ్మంలో గురువారం జరిగిన జనహిత సభలో కేటీఆర్ ప్రసంగించారు. నిజమైన పేదల పక్షపాతి టీఆర్ఎస్ పార్టీయేనని, సంక్షేమ పథకాల అమల్లో దేశానికి తెలంగాణ ఆదర్శమని చెప్పారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని ప్రజలు ఎప్పుడో మరిచిపోయారని విమర్శించారు. మాటలతో కమ్యూనిస్టులు కాలం గడుపుతున్నారని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్కు 3 చెరువుల నీళ్లు తాగిస్తాం: మంత్రి
Published Thu, Jun 15 2017 5:45 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఈ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి
బాధ్యత నాది
కాంగ్రెస్లో పలువురి చేరిక
త్వరగా నిద్రలేవమన్నందుకు చెరువులో దూకి ఆత్మహత్య
జిల్లా ఉండన్నా? పోవన్నా..?
రేపు బాన్సువాడకు రాజ్నాథ్సింగ్ రాక
దేశాన్ని ముక్కలు చేసింది కాంగ్రెస్సే
సకాలంలో పనులు పూర్తి చేయాలి
నేడు సీఎం రేవంత్రెడ్డి రోడ్ షో
తప్పనిసరిగా ఓటు వేయాలి
తప్పక చదవండి
Advertisement