ఎమ్మెల్యే క్వార్టర్ల నిర్మాణంలో ఆలస్యంపై తుమ్మల అసహనం
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల కొత్త క్వా ర్టర్లను సకాలంలో నిర్మించకపోవడంపై మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఆగ్ర హం వ్యక్తం చేశారు. గురువారం ఆయన భవన సముదాయాన్ని తనిఖీ చేశారు. మార్చి 31లోగా పనులు పూర్తి చేసి అప్పగిస్తామని నిర్మాణ సంస్థ పేర్కొన్నా ఆచరణలో విఫ లమవడంతో రెండుసార్లు అధికారులు గడువు పొడగించారు. చివర కు మే 31 నాటికి పూర్తి చేసి అప్పగిం చాల్సిందిగా చెప్పారు. కానీ అప్పటిలోగా పూర్తయ్యే అవకాశం లేకపోవటాన్ని తుమ్మ ల గుర్తించి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈపాటికే భవన సముదాయాన్ని సిద్ధం చేసి అప్పగిస్తామని స్పీకర్కు హామీ ఇచ్చా మని, మూడోసారి గడువు పొడగించినా అప్ప ట్లోగా పూర్తి చేయలేని దుస్థితి నెల కొందని, ఆయన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మాణ సంస్థపై ఎందుకు చర్య తీసుకోవటం లేదని నిలదీశారు.
ఇంత జాప్యమా?
Published Fri, May 19 2017 1:24 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement