సాక్షి, హైదరాబాద్: ఈ నెల 19న హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల శాసన మండలి ఉపాధ్యాయ నియోజకవర్గానికి జరిగే ఎన్నికల్లో పాల్గొనే ఉపాధ్యాయ ఓటర్లకు ఎడమ చేయి మధ్య వేలుపై గుర్తింపు సిరాను వేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. 19న ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు తిరిగి పోలింగ్ నిర్వహించాలంది. ఈ నెల 9న జరిగిన పోలింగ్లో పాల్గొన్నవారితో పాటు పాల్గొనని ఉపాధ్యాయ ఓటర్లు కూడా 19న జరిగే పోలింగ్లో పాల్గొనాల్సిందిగా సూచించింది.
ఈ నెల 17 సాయంత్రం 5 గంటల వరకు ప్రచారం నిర్వహించుకోవచ్చునని ఎన్నికల రిటర్నింగ్ అధికారి అద్వైత్ కుమార్సింగ్ తెలిపారు. ఈ ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉంటుందన్నారు. గతంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లోనే పోలింగ్ జరుగుతుందన్నారు. ఈ ఎన్నికలకు సంబంధించి ఏవైనా సమస్యలుంటే తనకు ఫోన్చేసి తెలియజేయవచ్చునన్నారు.
17 వరకు ఎమ్మెల్సీ ‘రీ పోలింగ్’ ప్రచారం
Published Sat, Mar 11 2017 4:34 AM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మూకుమ్మడిగా సెలవు పెట్టిన ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ఉద్యోగులు
Yashika Aannand: అందాలతో మైండ్ బ్లాక్ చేస్తున్న యాషిక ఆనంద్ (ఫొటోలు)
Paris Olympics 2024: భారత రెజ్లర్లకు ఆఖరి అవకాశం
65 ఏళ్లలో 7.8 శాతం తగ్గిన హిందూ జనాభా
కాసేపట్లో కర్నూలులో సీఎం జగన్ ప్రచారం
Mayawati: మేనత్త నిర్ణయంపై పెదవి విప్పిన ఆకాష్ ఆనంద్
ఎన్నికల ప్రచారంలో మంత్రి రోజాకు అపూర్వ స్వాగతం
జనసేనకు గాజుగ్లాసు గుర్తుపై వెనక్కితగ్గిన టీడీపీ
పచ్చ మద్యం స్వాధీనం..
SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
తప్పక చదవండి
- జనసేనకు గాజుగ్లాసు గుర్తుపై వెనక్కితగ్గిన టీడీపీ
- SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
- PK: 'పులుసు కారుతోంది'..!
- ప్రచారంలో సీనియర్ హీరో స్టెప్పులు!
- SRH: వాళ్లిద్దరు పిచ్ను మార్చేశారు.. అతడొక అద్భుతం!
- సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
- మా గురించి మాట్లాడేందుకు మీరెవరు?: వరలక్ష్మి శరత్కుమార్
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- మా పిల్లల చదువులపై కుట్రలొద్దు బాబూ
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
Advertisement