మిర్యాలగూడలో శిలాఫలకాలు ధ్వంసం | Sakshi
Sakshi News home page

మిర్యాలగూడలో శిలాఫలకాలు ధ్వంసం

Published Tue, Apr 12 2016 9:32 AM

monument collapse in nalgonda district

మిర్యాలగూడ: నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలోని అద్దంకి - నార్కెట్‌పల్లి జాతీయ రహదారి పక్కన ఉన్న అంబేద్కర్, జగ్జీవన్‌రామ్ విగ్రహాల శిలాఫలకాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ సంఘటన మంగళవారం ఉదయం జరిగింది. శిలా ఫలకాలు ధ్వంసమైన విషయాన్ని గమనించిన దళితులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. ధ్వంసం చేసిన దుండగులను గుర్తించి కఠన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement
Advertisement