Sakshi News home page

టెంపుల్ చైర్మన్పై నిర్భయ కేసు

Published Fri, Mar 13 2015 9:46 PM

nirbhaya case ontemple chirman

హైదరాబాద్: గౌరవ ప్రదమైన స్ధానంలో ఉండి మాయమాటలతో ఓ యువతిని లొంగదీసుకుని అనంతరం మోసం చేశాడో వ్యక్తి. ఎల్బీ నగర్లోని ప్రసన్నాంజనేయస్వామి టెంపుల్ చైర్మన్ గుంటి రాజేష్ ఓ యువతికి పలు రకాల మాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. అనంతరం మోసం చేయడంతో సదరు యువతి చైతన్యపురి పోలీసులను ఆశ్రయించగా వారు అతడిపై నిర్భయ కేసు నమోదు చేశారు.

Advertisement
Advertisement