లారీ ఢీకొని వృద్ధుడి మృతి | Sakshi
Sakshi News home page

లారీ ఢీకొని వృద్ధుడి మృతి

Published Wed, Oct 21 2015 9:02 AM

old man kiled in Road accident

రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి చెందిన సంఘటన భువనగిరి పట్టణంలో బుధవారం ఉదయం జరిగింది. భువనగిరి పట్టణంలోని కుమ్మరి బస్తీకి చెందిన తాడూరు యాదగిరి (58) బుధవారం ఉదయం తన వ్యవసాయ భావి వద్దకు వెళుతున్నాడు.  ఈ క్రమంలో బావి వద్ద ఉన్న బైపాస్ రోడ్డును దాటుతుండగా... ఇండియన్ ఆయిల్ లారీ ఢీ కొట్టింది. దాంతో ఆయన అక్కడిక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసునకుని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement