రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

Published Sun, Apr 10 2016 1:06 PM

One killed in road accident

మంగపేట మండలం రాజుపేట సమీపంలో కప్పవాగు వద్ద ఆటోను ఇసుక లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నర్సయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

తప్పక చదవండి

Advertisement