పురుగులమందు తాగి మహిళ ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

పురుగులమందు తాగి మహిళ ఆత్మహత్య

Published Tue, Jan 20 2015 6:28 PM

one women suicide in adilabad district

పురుగుల మందు తాగి మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదిలాబాద్ జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది.  ఆదిలాబాద్ జిల్లా ఖానాపురం మండలం కడెం గ్రామానికి చెందిన శనిగారపు ముత్తమ్మ(50) పురుగులమందు తాగింది. పురుగుల మందు తాగిన కొద్దిసేపటికే ముత్తమ్మ మృతిచెందింది.  పోలీసుల కథనం ప్రకారం.. కుటుంబ తగాదాల వల్లే ముత్తమ్మ ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని వారు తెలిపారు. ముత్తమ్మ ఆత్మహత్య ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement