బొగ్గురైలు ఢీకొని పశువుల కాపరి మృతి | Sakshi
Sakshi News home page

బొగ్గురైలు ఢీకొని పశువుల కాపరి మృతి

Published Sun, Feb 21 2016 6:51 PM

pasuvulakapari killed in Coal train collided ,

కమాన్‌పూర్ మండలం జూలపల్లి వద్ద బొగ్గురైలు, తాళ్ల రాజం(60) అనే పశువుల కాపరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాజం అక్కడికక్కడే మృతిచెందాడు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నమిత్తం గోదావరిఖని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement
Advertisement