కోచింగ్ సెంటర్లపై పీడీఎస్‌యూ కార్యకర్తల దాడి | Sakshi
Sakshi News home page

కోచింగ్ సెంటర్లపై పీడీఎస్‌యూ కార్యకర్తల దాడి

Published Fri, Feb 27 2015 3:17 PM

pdsu attack on coaching centers

హైదరాబాద్ : కోచింగ్ సెంటర్లలో వసతులు మెరుగుపరచాలని, ఫీజులు నియంత్రించాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో శుక్రవారం బంద్‌కు పిలుపునిచ్చారు. అయితే, ప్రొఫెసర్ జయశంకర్, ఆర్సీ రెడ్డి కోచింగ్ సెంటర్లలో క్లాసులు కొనసాగుతుండగా పీడీఎస్‌యూ కార్యకర్తలు దాడికి దిగారు. దీంతో పోలీసులు సుమారు 50 మంది కార్యకర్తలను అదుపులోకి తీసుకుని, స్టేషన్‌కు తరలించారు.
(ముషీరాబాద్)

Advertisement
Advertisement