మల్కాజ్గిరి (హైదరాబాద్) : సుమారు 200 మంది హిజ్రాలు, ట్రాన్స్జెండర్లు, బుడగ జంగాలకు పోలీసులు క్లాస్ తీసుకున్నారు. నగరంలోని అల్వాల్ పీవీఆర్ గార్డెన్స్ సోమవారం ఇందుకు వేదికగా నిలిచింది. డీసీపీ రమా రాజేశ్వరి, ఏసీపీలు సయ్యద్ రఫీక్, రవిచందర్ రెడ్డి తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇందులో మల్కాజ్గిరి పీఎస్ పరిధిలో నివసించే హిజ్రాలు, ట్రాన్స్జెండర్లు, బుడగ జంగాల వారితోపాటు స్థానిక షాపుల నిర్వాహకులు పాల్గొన్నారు.
షాపుల వెంట తిరుగుతూ డబ్బులు అడగడం, ఇవ్వకపోతే దాడులకు పాల్పడడం చట్టరీత్యా నేరమని, కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని పోలీసులు వారికి తెలియజేశారు. అయితే తాము హిజ్రాలమని, తమకు ఎవరూ ఉద్యోగాలు ఇవ్వరని, పోషణకు అడుక్కోవడమే మార్గమని వారన్నారు. బుడగ జంగాల వారు కూడా తమలాగే వేషాలు వేసుకుని అడుక్కుంటున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. కాగా వేషాలు వేసుకుని అడుక్కోవడం తమ కులవృత్తి అని బుడగ జంగాల వారు చెప్పారు.
హిజ్రాలకు పోలీసుల క్లాస్..
Published Mon, Oct 19 2015 3:16 PM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
Hyderabad: కాస్త పెరిగినా చివరి స్థానమే..
జేసీకి భారీ షాక్..ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
ఏడుగురు టీడీపీ నాయకులపై కేసు నమోదు
అదుపు తప్పిన కార్లు
వాదంపల్లిలో ఉద్రిక్తత
ధన్యవాదాలు తెలిపిన మంత్రి ఆదిమూలపు సురేష్
కనిగిరిలో మళ్లీ జెండా ఎగరేస్తున్నాం
నేడు పోస్టల్ ఇన్సూరెన్స్ ఏజెంట్ల నియామకానికి ఇంటర్వ్యూలు
ఈవీఎం.. కట్టుదిట్టం
‘మెగా సప్లిమెంటరీ’ నోటిఫికేషన్ విడుదల
తప్పక చదవండి
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- 13 సీట్లు మాకే!
- 20 వరకు వర్షాలే
- రాష్ట్రంలో 81.3% పోలింగ్!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- హల్దీరామ్స్పై జాతీయ కంపెనీల కన్ను.. మెజారిటీ వాటా కొనుగోలుకు బిడ్డింగ్
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
Advertisement