కరీమాబాద్ : వరంగల్ జిల్లా కరీమాబాద్లో 10వ తరగతి, ఇంటర్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు బుధవారం జరిగిన కార్యక్రమంలో ప్రజ్ఞా పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పాల్గొన్నారు. ఒక్కో విద్యార్థికి పదివేల రూపాయల నగదుతో పాటు జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందజేశారు. ఈ కార్యక్రమం లర్న్ టు లైవ్ ఫౌండేషన్ చైర్మన్, అమెరికాకు చెందిన కీ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ సీఈవో జ్యోతిరెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ అత్యుత్తమ ప్రతిభ కనపరచిన పేద విద్యార్థులకు ప్రతి ఒక్కరూ ప్రొత్సహించాలని, సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపు నిచ్చారు. 2016 నుంచి తెలంగాణ ప్రభుత్వం కూడా కేజీ నుంచి పీజీ వరకూ ఉచిత విద్యా పథకాన్ని ప్రవేశపెడుతోందని చెప్పారు.
విద్యార్థులకు ప్రజ్ఞా పురస్కారాలు
Published Wed, Jun 3 2015 2:02 PM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తప్పక చదవండి
- నా భార్య హింసిస్తోంది.. రక్షణ కల్పించండి
- పర్యాటకులకు వేసవి విడిది ప్రాంతాలు
- పశుపోషకులకు బాసటగా..
- నేటి నుంచే టెట్.. రోజుకు రెండు షిప్టులుగా నిర్వహణ
- టీడీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన వ్యక్తి మృతి
- మార్చినచోటే మారణకాండ
- గాల్లో తేలిపోతూ..కార్లో ఎగిరిపోతూ..
- అధికారం చేపట్టగానే అగ్నివీర్ రద్దు.. రాహుల్ కీలక వ్యాఖ్యలు
- కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై ప్రధాని సంచలన వ్యాఖ్యలు
- పెట్టుబడుల సునామీ.. టాటా మోటార్స్ కీలక నిర్ణయం
Advertisement