కలెక్టరేట్, న్యూస్లైన్ : తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం సందర్భంగా సోమవారం జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో వేడుకలు ఘనంగా నిర్వహించాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ శర్మన్ అధికారులను ఆదేశిం చారు. ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్గౌడ్తో కలిసి సమీక్ష నిర్వహించారు. వేడుకల నిర్వాహణలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని శర్మన్ అధికారులకు సూచించారు.
ప్రతి కార్యాలయాన్ని విద్యుద్దీపాలతో అలకరించి, పండుగవాతావరణాన్ని నెలకొల్పేలా ఏర్పాట్లు ఉండాలన్నారు. ఉదయం 8.30గంటల కల్లా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించా లన్నారు. ఎమ్మెల్యే శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ప్రజలందరికి తెలిసేలా ఘనంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అమరయ్య, నేతలు శివకుమార్, రాజేశ్వర్ గౌడ్, బురుజు సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వలసకూలీలకు చెక్కులు పంపిణీ
కర్ణాటక వలసకూలీలకు సంబంధించి రూ.13.79లక్షల చెక్కులను ఇన్చార్జి కలెక్టర్ శర్మన్ ఆదివారం తన చాంబర్లో అందజేశారు. వీరంతా కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారే అయినా, ప్రస్తుతం కొత్తకోటలో నివాసం ఉంటూ చిత్తూర్ జిల్లాలో ట్రాన్స్ట్రాయ్ కంపెనీలో రోడ్డు పనులు చేయించుకొన్న తరువాత కంపెనీ వారికి వేతనాలు ఇవ్వలేదు. అయితే వీరు యూనియన్ ద్వారా హైకోర్టును ఆశ్రయించగా కోర్టు కూలీల పక్షాన తీర్పునిస్తూ 32మంది కూలీలకు నూ.27లక్షలు చెల్లించాలని కంపెనీని ఆదేశించింది. దీంతో వెంటనే కూలీలకు చెల్లించాల్సిన డబ్బులను యూజమాన్యం జిల్లా అధికారులకు అందజేయగా, ఆ చెక్కులను బాధితులకు అందజేశారు.
అమరుల త్యాగాల ఫలితం
జెడ్పీసెంటర్: అమర వీరుల త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమై ందని ఇన్చార్జి కలెక్టర్ ఎల్.శర్మన్ అన్నారు. ఆదివారం జిల్లా పరిషత్ ఆవరణలో ఏర్పాటు చే సిన తె లంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ డిమాండ్ అనేది ఆరు శతాబ్దాల స్వప్నం సాకారమైందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం కోసం తొలిదశ, మలిదశ ఉద్యమాల్లో విద్యార్థులు కీలక పాత్ర పోషించారని, వారి అనితరమైన త్యాగాలు చేశారని కొనియూడారు. నూతన రాష్ట్రం అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాల ని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీ ఆర్వో రాంకిషన్, డీఆర్డీఏ పీడీ చంద్ర శేఖర్రెడ్డి, ఆర్డీఓ హనుమం తురావు, హరిత,గీత, అదికారులు ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు.
ఆఫీసులపై జాతీయ జెండా
Published Mon, Jun 2 2014 3:46 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పాకిస్తాన్ టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. ఫోటోలు వైర్
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement