మంచిర్యాలలో కొండచిలువ కలకలం | Sakshi
Sakshi News home page

మంచిర్యాలలో కొండచిలువ కలకలం

Published Wed, Aug 30 2017 12:23 PM

python found in mancherial district

మందమర్రి: మంచిర్యాల జిల్లాలో కొండచిలువ కలకలం రేపింది. మందమర్రి మండలం క్యాతన్‌పల్లి పంచాయతి పరిధిలోని అమరవాది గ్రామ శివారులో ఈ సంఘటన జరిగింది. గత వారం రోజులుగా అక్కడే తడ్చాడుతున్న కొండచిలువు నాటుకోళ్లను, బాతులను తింటోంది. దీంతో అప్రమత్తమైన గ్రామస్థులంతా 10 అడుగుల కొండచిలువను పట్టుకున్నారు. అటవీ అధికారులకు సమాచారం అందించారు.

Advertisement
Advertisement