12 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత | Sakshi
Sakshi News home page

12 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

Published Fri, Oct 9 2015 9:28 AM

ration rice caught in adilabad distirict

రామకృష్ణాపూర్: అదిలాబాద్ జిల్లాలో అక్రమంగా తరలిస్తున్నరేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన అదిలాబాద్ జిల్లా రవీంద్రఖని రైల్వే స్టేషన్లో గురువారం రాత్రి జరిగింది. రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు 12 క్వింటాల బియ్యాన్ని స్వాధీనం చేసుకొని రెవెన్యూ అధికారులకు అప్పగించారు. నిందితులపై కేసు నమోదుఏ చేశారు.

Advertisement
Advertisement