స్వైన్‌ఫ్లూ తగ్గింది: నిమ్స్ డైరెక్టర్ నరేంద్రనాథ్ | Sakshi
Sakshi News home page

స్వైన్‌ఫ్లూ తగ్గింది: నిమ్స్ డైరెక్టర్ నరేంద్రనాథ్

Published Thu, Jan 29 2015 1:02 AM

Reduced flu: NIMS Director Narendranath

సాక్షి, హైదరాబాద్: ఈ నెల మొదటి వారంతో పోలిస్తే స్వైన్‌ఫ్లూ ఉధృతి తగ్గిందని నిమ్స్ డెరైక్టర్ నరేంద్రనాథ్ స్పష్టం చేశారు. అయినా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు. సచివాలయంలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. స్వైన్‌ఫ్లూతో ప్రతీ మూడు రోజులకు ఒకరు చనిపోయినట్లు తేలిందన్నారు. 2009 లో స్వైన్‌ఫ్లూ పాజిటివ్ వచ్చిన వారిలో 10 శాతం మంది చనిపోతే.. ఈ ఏడాది 3.64 శాతం మంది చనిపోయారన్నారు. మందుల కొరత లేదని, అవసరానికి మించి స్టాకు ఉందని చెప్పారు.

Advertisement
Advertisement