► గుంటూరు వాసి మృతి
సూర్యాపేట: సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం దోనబండ తండా దగ్గర గురువారం ఉదయం ట్రాక్టర్ బోల్తా పడింది. దీంతో ఒకరు మృతిచెందారు. ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ సమయంలో అక్కడే ఉన్న స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతుడు గుంటూరు జిల్లా దాచేపల్లికి చెందిన శేషయ్య(45)గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. వరి గడ్డి కొనుగోలు కోసం ట్రాక్టర్లో వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ట్రాక్టర్ బోల్తా
Published Thu, May 18 2017 10:17 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- Bhuma VS AV! అఖిలప్రియ బాడీ గార్డ్ పరిస్థితి విషమం
- చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చిన బీజేపీ!
- అజిత్ షాకిచ్చిన త్రిష.. ఏకంగా చిరు, కమల్ కోసం!
- గనిలో చిక్కుకున్న 14 మంది అధికారులు.. కొనసాగుతున్న సహాయక చర్యలు!
- తాడిపత్రిలో టీడీపీ శ్రేణుల విధ్వంసకాండ
- 20 వరకు వర్షాలే
- రాష్ట్రంలో 81.3% పోలింగ్!
- దేశంలో ఐఐఎం–అహ్మదాబాద్ టాప్
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
- విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం
Advertisement