రూ. 3 కోట్ల విలువైన విగ్రహాలు స్వాధీనం | Sakshi
Sakshi News home page

రూ. 3 కోట్ల విలువైన విగ్రహాలు స్వాధీనం

Published Fri, Mar 18 2016 7:58 PM

Rs . 3 crore worth statues seized

వరంగల్ జిల్లాలో పంచలోహ విగ్రహాల చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను వరంగల్ కమిషనరేట్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 3 కోట్ల విలువైన ఏడు పంచలోహ విగ్రహాలు, ఒక ఆటో స్వాధీనం చేసుకున్నారు.
 

Advertisement
Advertisement