రూ.11.78 కోట్ల జరిమానా | Sakshi
Sakshi News home page

రూ.11.78 కోట్ల జరిమానా

Published Tue, Jun 6 2017 2:28 AM

SCR mops up Rs 12cr in special drives

సాక్షి, హైదరాబాద్‌: టిక్కెట్‌ లేని ప్రయాణికులపై దక్షిణమధ్య రైల్వే కొరడా ఝళి పించింది. అనధికార టిక్కెట్‌లను విని యోగించడం, నిబంధనలకు విరుద్ధంగా పయనించడం, లగేజీ టిక్కెట్‌లు తీసుకోక పోవడంవంటి ఉల్లంఘనల కింద సుమా రు 3.37 లక్షల మంది ప్రయాణికులపై కేసులు నమోదు చేసి రూ.11.78 కోట్ల జరిమానా విధించినట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ఉమాశంకర్‌కుమార్‌ తెలిపారు. గత నెలలో నిర్వహించిన తనిఖీల్లో కేసులు నమోదు చేశామన్నారు.

Advertisement
Advertisement