మాచారెడ్డి : తెలంగాణలో రైతుల ఆత్మహత్యల పాపం కేసీఆర్దేనని ఎమ్మెల్సీ షబ్బీర్అలీ ఆరోపించారు. శుక్రవారం కరీంగనగర్ జిల్లాలో జరిగిన రైతు భరోసాయాత్రలో పాల్గొని వ చ్చిన ఆయన మాచారెడ్డిలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రా ష్ట్రంలో ఇప్పటి వరకు విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోయి 203 మంది రైతులు ఆత్మహత్యలకు పా ల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వ హయాంలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయన్నారు. తా ము అధికారంలోకి రాగానే రైతాం గానికి ఏడుగంటల ఉచిత విద్యుత్ అందించామన్నారు.ప్రస్తుతం ప్రభు త్వం విద్యుత్ను ఎందుకు అందించలేకపోతుందని ప్రశ్నించారు. ఎన్నికల మెనిఫెస్టోలో పేర్కొన్నట్లు రైతాంగానికి 8 గంటలు నిరాటంకంగా అందిస్తామని చెప్పిన కేసీఆర్ ప్రస్తుతం మూడు గంటలైనా ఇవ్వకపోవడం విడ్డూరమన్నారు.
కేసీఆర్ గోల్కొండ కోటను పున రుద్ధరించి దాంట్లో మకాం వేయడం దేనికి దారితీస్తుందో చెప్పాలన్నారు. అంతేకాకుండా నిజాంవారసుల సంస్థానాలకు వెళుతూ వారితో మంతనాలు జరుపడం దేనికి దారితీస్తుందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా కేసీఆర్ కళ్లు తెరిచి రైతాంగాన్ని ఆదుకోకుంటే తెలంగాణ వల్లకాడు అవుతుందన్నారు. సమావేశంలో మాచారెడ్డి ఎంపీపీ నర్సింగ్రావు, సర్పంచ్ల ఫోరం అధ్యక్షడు ఆంజనేయలు, కాంగ్రెస్ నాయకులు శ్రీనివాసచారి, నర్సింహారెడ్డి, మాచారెడ్డి ఉపసర్పంచ్ అలీఖాన్ తదితరులు ఉన్నారు.
ఆత్మహత్యల పాపం కేసీఆర్దే
Published Sat, Oct 18 2014 3:18 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
త్రినయని సీరియల్ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్ (ఫోటోలు)
స్టార్ హీరో గొప్పమనసు.. రూ. కోటి చెక్ విరాళం!
ఎరక్కపోయి ఇరుక్కుపోయి
మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
కేఎల్ రాహుల్ మాస్టర్ ప్లాన్.. మెక్ గర్క్ సిల్వర్ డక్! వీడియో
Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్గా మళ్లీ కోహ్లినే!
రామ్- పూరి కాంబో.. డబుల్ మాస్ అప్డేట్ వచ్చేసింది!
స్వాతి మలివాల్పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
'ఆ రూలే ఐపీఎల్ను మార్చేసింది.. వారు పునరాలోచనలో పడ్డారు'
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement