చీపుర్లు పట్టిన డాక్టర్లు, సిబ్బంది
మొక్కలు నాటినఏసీఎంవో డాక్టర్ బీవీ.రావు
గోదావరిఖని : ప్రధాని నరేంద్రమోడీ ఇచ్చిన పిలుపుమేరకు గోదావరిఖని సింగరేణి ఏరియా ఆస్పత్రిలో స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తున్నారు. గతేడాది ఫిబ్రవరి 21వ తేదీన ప్రారంభించిన ఈ కార్యక్రమం ప్రతీ శనివారం కొనసాగుతోంది. శనివారం నాటికి స్వచ్ఛభారత్ కార్యక్రమం ప్రారంభించి ఏడాది అయిన సందర్భంగా ఆస్పత్రి ఏసీఎంవో డాక్టర్ వెంకటేశ్వర్రావు ప్రత్యేకంగా రూపొందించిన గార్డెన్లో పూలమొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిసరాలు బాగుంటేనే ఆరోగ్యంగా ఉండగలుగుతారన్నారు. అందువల్లనే రోగులకు దోమలు నిల్వ ఉండకుండా చెత్తను ఎత్తి పారపోస్తున్నామని తెలిపారు.
కార్యక్రమంలో వైద్యులు జీఎన్.మూర్తి, మద్దిలేటి, విశ్వమేధి, శౌరి, రవీంద్ర, రాజేశ్వర్, నర్సులు సుజాత, అమ్ములు, వేదవతి, కుసుమ, నాగమణి, తెరిసరాణి, సిబ్బంది దేవేందర్రెడ్డి, కనకయ్య, ఉన్నితన్, ముని, సన్యాసి, గాంధీ, సింహాచలం, శ్రీను, బాబూరావు, సుధాకర్, రత్మం, డైటీషియన్ ఎప్సీబా, మాడేటి లక్ష్మి, స్వరూప, జయ, అలియమ్మ, పద్మ, స్వరూప, సుశీల, మల్లయ్య, మోహన్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
గోదావరిఖని :
ప్రధాని నరేంద్రమోడీ ఇచ్చిన పిలుపుమేరకు గోదావరిఖని సింగరేణి ఏరియా ఆస్పత్రిలో స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తున్నారు. గతేడాది ఫిబ్రవరి 21వ తేదీన ప్రారంభించిన ఈ కార్యక్రమం ప్రతీ శనివారం కొనసాగుతోంది. శనివారం నాటికి స్వచ్ఛభారత్ కార్యక్రమం ప్రారంభించి ఏడాది అయిన సందర్భంగా ఆస్పత్రి ఏసీఎంవో డాక్టర్ వెంకటేశ్వర్రావు ప్రత్యేకంగా రూపొందించిన గార్డెన్లో పూలమొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిసరాలు బాగుంటేనే ఆరోగ్యంగా ఉండగలుగుతారన్నారు. అందువల్లనే రోగులకు దోమలు నిల్వ ఉండకుండా చెత్తను ఎత్తి పారపోస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో వైద్యులు జీఎన్.మూర్తి, మద్దిలేటి, విశ్వమేధి, శౌరి, రవీంద్ర, రాజేశ్వర్, నర్సులు సుజాత, అమ్ములు, వేదవతి, కుసుమ, నాగమణి, తెరిసరాణి, సిబ్బంది దేవేందర్రెడ్డి, కనకయ్య, ఉన్నితన్, ముని, సన్యాసి, గాంధీ, సింహాచలం, శ్రీను, బాబూరావు, సుధాకర్, రత్మం, డైటీషియన్ ఎప్సీబా, మాడేటి లక్ష్మి, స్వరూప, జయ, అలియమ్మ, పద్మ, స్వరూప, సుశీల, మల్లయ్య, మోహన్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
సింగరేణి ఏరియా ఆస్పత్రిలో ‘స్వచ్ఛభారత్’
Published Sun, Feb 21 2016 1:34 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- Prajwal Revanna: ఏ గదిలో ఏం జరిగింది?
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement