గతంలో జిల్లా పంచాయతీ కార్యాలయం ఇదే కార్యాలయంలో ఉండేది. భవనం సరిగ్గా లేక ప్రమాదకరంగా మారడంతో జిల్లా పరిషత్కు దగ్గరున్న ఓ భవనంలోకి మా ర్చారు. దీంతో నిజామాబాద్ డివిజనల్ పం చాయతీ కార్యాలయాన్ని పాడుబడ్డ భవనంలోకి మార్చారు. అయితే ఈ కార్యాలయ ఆవ రణ ఇది నిత్యం మందుబాబులకు అడ్డాగా మారింది. ప్రభు త్వ కార్యాలయం అని చూడకుండా రాత్రయితే చాలు అసాంఘిక కార్యకలాపాలు యథేచ్ఛగా సాగిస్తున్నారు. ఈ విష యం తెలిసినా అక్కడున్న అధికారులు ఎవరు పట్టించుకోకపోవడంతో మందుబాబులకు అడిందే ఆటగా పాడిందే పాటగా మారింది.
డీఎల్పీఓ కార్యాలయం వెనుక భాగం మొత్తం చెట్లు,ముళ్ల పొదలు ఉండటంతో అక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. కనీసం విద్యుత్ దీపాలు లేకపోవడం మందుబాబులకు కలిసొచ్చింది. దీంతో చెట్ల పొదల్లో ఎక్కడ చూసినా తాగి పడేసిన ఖాళీ మద్యం సీసాలే దర్శనమిస్తున్నాయి. పాడుబడ్డ భవనంలో డీపీఓ కార్యాలయం ఉన్న సమయంలో ఇలాంటి పరిస్థితే ఉండగా ప్రస్తుతం డీఎల్పీఓ కార్యాలయం రావడంతో మందుబాబుల తాకిడి మరింత పెరిగింది.
భవనం మీద సిట్టింగులు
అసాంఘిక కార్యకలాపాలతో కార్యాలయ ఆవరణతో మందుబాబులు హల్చల్ చేస్తుంటే... ఏకంగా భవనం పైనే సిట్టింగులు నడుస్తున్నాయి. బయటి వ్యక్తులు ఎవరూ రావడానికి వీలు లేని ఈ భవనంపైకి ఎక్కి తాగే దమ్ము, ధైర్యం ఎవరికీ ఉండదు. కార్యాలయంలో పని చేసే ఉద్యోగులే అయి ఉంటారన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. రాత్రుల్లో కాపలాగా వాచ్మన్, అటెండర్ ఉండగా బయటి వ్యక్తులు వచ్చే ఆస్కారం ఉం డదు. ఆ శాఖకు చెందిన కొందరు ఉద్యోగులు వారానికి నాలుగు సార్లు భవనంపై సిట్టిం గులు వేసి మద్యం తాగుతున్నట్లు తెలిసింది.
అక్కడ మద్యం బాటిళ్ల ఆనవాళ్లు లేకున్నా బీరుకు సంబంధించిన ఖాళీ కార్టన్ డబ్బాలు ఉన్నాయి. అనుమానం రాకుండా తాగిన మద్యం ఖాళీ సీసాలు అక్కడే ఉంచకుండా చెట్ల పొదల్లో పడేస్తున్నారు. కాగా భవనంపైన దావత్లు చేసుకునే ఉద్యోగులు అక్కడే పలు సెటిల్మెంట్లు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బయటి వ్యక్తులతో పాటు, శాఖ ఉద్యోగులు కూడా అసాంఘిక కార్యాలకలాపాలకు పాల్పడుతున్నట్లు తెలిసినా ఉన్నతాధికారులు మాత్రం పట్టించుకోవడంలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రాత్రయితే చాలు..
Published Sun, May 25 2014 2:53 AM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
IPL 2024: ఇవెక్కడి క్యాచ్లు రా బాబు.. చూస్తే ఫ్యూజ్లు ఎగిరిపోవాల్సిందే..!
'ఛీ, నీ బతుకు'.. చురకలంటించిన కలర్స్ స్వాతి
12 పరుగులకే ఆలౌట్.. టీ20ల్లో రెండో అత్యల్ప స్కోర్
జగనన్న పాలనతో పెత్తందార్ల కడుపు మండుతోంది: నాగార్జున యాదవ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
ఆది సాయికుమార్ కొత్త మూవీ.. గోవాలో మ్యూజిక్ సిట్టింగ్స్
కాంగ్రెస్కు శామ్ పిట్రోడా రాజీనామా
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
తప్పక చదవండి
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement