నల్లగొండ: ‘టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళిత, గిరిజనులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో సీఎం కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. బుధవారం నల్లగొండలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీలపై ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నెల రోజుల్లో దళిత, గిరిజన గర్జన కార్యక్రమాన్ని చేపట్టేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు భరోసా ఇచ్చేందుకే రాహుల్ గాంధీ పాదయాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ నెల 11 తేదీన సాయంత్రం 4 గంటలకు ఆయన హైదరాబాద్ చేరుకుంటారని చెప్పారు. మరుసటి రోజు 12 తేదీన ఉదయం ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గిరిజన ప్రాంతంలో పాదయాత్ర చేస్తారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 వేల మంది ఈ పాదయాత్రలో పాల్గొనేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
త్వరలో దళిత, గిరిజన గర్జన: ఉత్తమ్
Published Wed, May 6 2015 6:43 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
No Headline
రోహిత్ వరుస వైఫల్యాలకు కారణం అదే! ఇకనైనా..
No Headline
నేను పక్కా లోకల్..
No Headline
వైఎస్ జగన్ కోసం రెండు నెలలుగా ప్రార్థనలు
ప్రజల మధ్య వైరుధ్యాలు పెంచుతున్న రాహుల్
పోలింగ్ సరళిని నిశితంగా పరిశీలించాలి
ప్రజాస్వామ్యాన్నిపరిరక్షించుకోవాలి
పోలింగ్ రోజున ‘ర్యాపిడో’ ఉచిత సేవలు
తప్పక చదవండి
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- రోహిత్కు ఇంగ్లిష్ రాదు.. ఏడిపించేవాళ్లం.. కానీ: యువీ
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
Advertisement