ఆలేరు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అధికారులు స్థలం కేటాయిస్తే ప్రత్యేక పోలీస్టేషన్ను ఏర్పాటుచేస్తామని రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. సోమవారం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మినర్సింహస్వామిని దర్శించుకున్న ఆయన అనంతరం దేవస్థానం అతిథిగృహంలో విలేకరులతో మాట్లాడారు. ఆలయ భద్రత కోసం డీజీపీ, జిల్లా ఎస్పీతో మాట్లాడుతానని పేర్కొన్నారు. యాదగిరిగుట్టలో ఆధునిక టెక్నాలజీతో పోలీస్స్టేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. సిబ్బందికి అధునాతన ఆయుధాలను సమకూరుస్తామన్నారు. దేవస్థానాన్ని తిరుపతిలాగానే తీర్చిదిద్దేందుకు ప్రత్యేక అధికారిని నియమించినట్లు చెప్పారు.
ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ రూ.వంద కోట్లు కేటాయించారన్నారు. మాస్టర్ప్లాన్ అమలు జరిగాక ఇక్కడ విధులు నిర్వహిస్తున్న హోంగార్డుల ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. దేవస్థానానికి రానున్న రోజుల్లో మరింత భద్రత అవసరమని, ఇందుకోసం సిబ్బంది కూడా పెంచుతామన్నారు. వచ్చే ఏడాదిలో కొత్త బడ్జెట్ నుంచి హోంగార్డులకు రూ.12000 వేతనం, బస్పాస్లు, డ్రెస్లు ఇచ్చేందుకు నిర్ణయించినట్లు వెల్లడించారు. గుట్టపైకి ఎవరైనా తాగి వస్తే కఠినచర్యలు తప్పవన్నారు. రెండు రోజుల క్రితం ఘాట్రోడ్డులో చనిపోయిన వారికి లక్ష రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆయన వెంట స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీత, దేవస్థానం చైర్మన్ బి.నరసింహమూర్తి, ఈఓ గీతారెడ్డి , ఆర్డీఓ మధుసూదన్రెడ్డి, డీఎస్పీ మోహన్రెడ్డి ఉన్నారు.
నారసింహుడి సేవలో హోంమంత్రి
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానాన్ని సోమవారం రాష్ట్ర హోంశాఖమంత్రి నాయిని నర్సింహారెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం గర్భాలయంలోని స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు ఆలయ అర్చకులు వేద పండితులు వేద మంత్రాలతో ఆశీర్వచనాలు చేశారు.
‘గుట్ట’కు ప్రత్యేక పోలీస్స్టేషన్
Published Tue, Dec 9 2014 4:09 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోలింగ్ కేంద్రాల తనిఖీ
పట్టుదలతో చదవండి
స్వర్ణకారుల సమస్యలు పరిష్కరిస్తాం
ఆదాయపు పన్ను మాఫీ చేయిస్తాం
ఓపెన్ కాస్టుల్లో పనివేళలు మార్చండి
కమిషనింగ్ పూర్తిచేయండి
ఓదెల మల్లన్న సాక్షిగా చెబుతున్నా..
సర్కారు ఆస్పత్రిలో గడువు ముగిసిన మందులు!
ఎన్నికల ప్రచార వ్యయం నమోదుపై సమావేశం
వేడెక్కిన ప్రచారం
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement