సాక్షి, హైదరాబాద్: విద్యుత్ వాహనాల చార్జింగ్ కేంద్రాలు, బ్యాటరీల పరస్పర మార్పిడి (స్వాపింగ్) కేంద్రాలను ప్రత్యేక కేటగిరీ వినియోగదారులుగా పరిగణించి విద్యుత్ సరఫరా చేసేందుకు అనుమతించాలని రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు తాజాగా రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్ఈఆర్సీ)కి ప్రతిపాదించాయి. లోటెన్షన్ (ఎల్టీ) కనెక్షన్ కలిగిన చార్జింగ్ కేంద్రాలకు యూనిట్కు రూ.6.10 టారిఫ్ చొప్పున విద్యుత్ సరఫరా చేసేందుకు అనుమతి కోరాయి.
అదే విధంగా హైటెన్షన్ (హెచ్టీ) కనెక్షన్లకు సైతం రూ.6.10 చొప్పున విద్యుత్ సరఫరా చేస్తామని, అయితే పగటి వేళల్లో యూనిట్కు రూపాయి అదనం, రాత్రి వేళల్లో రూపాయి రాయితీ ఇస్తామని తెలిపాయి. అంటే, ఉదయం 6 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు యూనిట్కు రూ.7.10 చొప్పున, రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు యూనిట్కు రూ.5.10 చొప్పున, మిగిలిన సమయాల్లో యూనిట్కు రూ.6.10 చొప్పున విద్యుత్ సరఫరా చేస్తామని ప్రతిపాదించాయి.
రాష్ట్రంలో విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, త్వరలో విద్యుత్ వాహనాల పాలసీని ప్రకటించనుందని ఈఆర్సీకి తెలిపాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలపాలని కోరాయి. ఈ ప్రతిపాదనలపై అభ్యంతరాలు, సలహాలను వచ్చేనెల 12లోగా తెలపాలని, 19న ఉదయం 11 గంటలకు విచారణ నిర్వహిస్తామని ఈఆర్సీ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది.
విద్యుత్ వాహనాలకు ప్రత్యేక టారిఫ్
Published Wed, Aug 29 2018 1:20 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
‘కేటీపీఎస్’ ఐరన్ పైపులు చోరీ
గురుకుల డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సస్పెన్షన్
చోరీ సొమ్ము రికవరీ
11 డయేరియా కేసులు నమోదు
బీఆర్ఎస్ నాయకుల నిరసన
కుల బహిష్కరణకు పాల్పడితే కఠిన చర్యలు
సరిపడా విత్తనాలు అందుబాటులో ఉంచండి
ఆయిల్పామ్ సాగు విస్తరణపై దృష్టి
ఏసీబీకి చిక్కిన ట్రాన్స్కో ఏఈఈ
ఎమ్మెల్సీ ఎన్నిక ఏర్పాట్లలో వేగం
తప్పక చదవండి
- Ghost Marriage: ఘోస్ట్ మ్యారేజ్లు గురించి విన్నారా! ఏకంగా మ్యాట్రిమోనియల్ సైట్లో
- కేజ్రీవాల్ బెయిల్ రద్దుపై పిటిషన్.. ఈడీకి షాకిచ్చిన సుప్రీం
- ఢిల్లీ లిక్కర్ కేసు: కవిత బెయిల్ విచారణ.. సీబీఐకి నోటీసులు
- కెప్టెన్ అవుతాననుకోలేదు.. కోహ్లి తర్వాత ఇలా..: రోహిత్ శర్మ
- ముంబై హోర్డింగ్ ఘటన.. కారులోనే నలిగిన దంపతుల ప్రాణాలు
- ‘ఫ్యాన్’దే ప్రభంజనం.. సీఎం జగన్ సరికొత్త రికార్డ్!
- రోడ్డు ప్రమాదం వల్ల పవిత్ర చనిపోలేదు.. అసలు కారణం ఇదే!
- ఐశ్వర్యారాయ్ టోట్ బ్యాగ్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!
- టీడీపీ గుండాల అరాచకం.. ఫ్యాన్కు ఓటేసిందని ట్రాక్టర్తో తొక్కించబోయారు
- ఏపీలో పథకాలకు నిధుల విడుదల ప్రారంభం
Advertisement