వినాయక్నగర్: పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా భిక్షాటన చేసి, నిరసన వ్యక్తం చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని భగత్సింగ్చౌరస్తా వద్ద భిక్షాటన చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ బాగ్ కన్వీనర్ రాకేశ్ మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న రూ. 750 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ను విడతల వారీగా విడుదల చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్యేలకు, మంత్రులకు కూడా విడతల వారీగానే వేతనాలు పంపిణీ చేస్తారా అని ప్రశ్నించారు.
ప్రభుత్వం విద్యార్థులను విస్మరించడం దారుణమన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులను సకాలంలో చెల్లించని ప్రభుత్వం, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్యను ఎలా అందిస్తారని అన్నారు. ఫాస్ట్ పథకం విధివిధానలను ఇప్పటి వరకు ప్రకటించకపోవడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని విమర్శించారు. ఫీజు రీయింబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలని లేకపోతే హైదరాబాద్లోని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటిని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. ప్రశాంత్, ప్రేమ్, చంద్రకిరణ్, మాని ష్, నితిష్, అకిల్, అక్షయ్ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులను విస్మరిస్తున్న ప్రభుత్వం
Published Sat, Dec 20 2014 4:28 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కిడ్నాప్ చేసి పక్కింట్లోనే 26 ఏళ్లుగా..
వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి: ఐదేళ్ల తర్వాత 11 మంది వైద్యులపై కేసు!
బీజేపీ నాయకులపై ఫిర్యాదు
బీజేపీ డబ్బులు తీసుకుని కాంగ్రెస్కు ద్రోహం
● ఎమ్మెల్యే పాయల్ శంకర్
కాంగ్రెస్ గెలుపు తథ్యం
అప్పుడు.. ఇప్పుడు
పంచదార.. ఇక లేనట్లేనా?
స్ట్రాంగ్.. భద్రత
లాఠీచార్జి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
తప్పక చదవండి
- కిడ్నాప్ చేసి పక్కింట్లోనే 26 ఏళ్లుగా..
- NOTA: నోటా.. కోరల్లేని పులి!
- అందానికే కాదు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అనసూయ.. బర్త్డే స్పెషల్ (ఫోటోలు)
- Bhuma VS AV! అఖిలప్రియ బాడీ గార్డ్ పరిస్థితి విషమం
- పదేళ్ల తర్వాత.. చాట్జీపీటీ కంపెనీ కోఫౌండర్ సంచలన నిర్ణయం!
- చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చిన బీజేపీ!
- అజిత్ షాకిచ్చిన త్రిష.. ఏకంగా చిరు, కమల్ కోసం!
- దేశంలో ఐఐఎం–అహ్మదాబాద్ టాప్
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
- విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం
Advertisement