Sakshi News home page

కాంగ్రెస్ను విమర్శిస్తే తోలు తీస్తాం

Published Sat, Mar 15 2014 1:55 PM

కాంగ్రెస్ను విమర్శిస్తే తోలు తీస్తాం - Sakshi

కాంగ్రెస్ పార్టీని విమర్శించే విషయంలో పవన్ కల్యాణ్ ఒళ్లు దగ్గరపెట్టుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పొన్నం ప్రభాకర్, రాజయ్య అన్నారు. కాంగ్రెస్ను విమర్శిస్తే మాత్రం తోలు తీస్తామని హెచ్చరించారు. కుటుంబంతోనే సరిగా ఉండని పవన్, ఇక సమాజానికి ఏం చేస్తారని ప్రశ్నించారు.

పవన్ కల్యాణ్ తన ప్రసంగంలో 'కాంగ్రెస్ హఠావో.. దేశ్ బచావో' అనే నినాదం ఇవ్వడంతో కాంగ్రెస్ నాయకులంతా ఒకరి తర్వాత ఒకరుగా దానిపై స్పందిస్తున్నారు. కేంద్రమంత్రి చిరంజీవి మాత్రం సాయంత్రం విలేకరుల సమావేశం పెట్టి ఈ అంశంపై మాట్లాడతానని చెప్పారు.

Advertisement

What’s your opinion

Advertisement