ఉట్నూర్ రూరల్ : కరువు కోరల్లో చిక్కుకున్న ఆదిలాబాద్ జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించడంలో ప్రభుత్వం విఫలమైందని, అప్పులు తీరక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే ప్రభుత్వం జిల్లా వైపు దృష్టి సారించకపోవడం విడ్డూరంగా ఉందని ప్రజా సంఘాల నాయకులు నేతావత్ రాందాస్, తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా నాయకులు బానోత్ రామారావులు ఆరోపించారు. బుధవారం స్థానిక ప్రెస్భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. జిల్లాలో పంటలు సరిగా పండక కొద్దో గొప్పో పండిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించకపోవడం దారుణమన్నారు.
జిల్లాలో తాగునీటి సమస్య, గ్రామాలకు సరైన రోడ్డు సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. స్వరాష్ర్ట సాధన కోసం అసువులు బాసిన అమరవీరులకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం 1200 మంది అమరులైతే కేవలం 485 మంది కుటుంబాలకే సహాయం చేసిందని, మిగితా వారి కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. 1969 ఉద్యమం అమరులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నేతావత్ రాజేందర్, సీహెచ్ రాము, కచ్కడ్ తాతేరావు తదితరులు పాల్గొన్నారు.
కరువు ప్రాంతంగా ప్రకటించడంలో ప్రభుత్వం విఫలం
Published Thu, Jun 2 2016 2:18 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- 25 కిలోల బంగారం స్మగ్లింగ్.. భారత్లోని అఫ్గనిస్తాన్ దౌత్యవేత్త రాజీనామా
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
Advertisement