చిత్తశుద్ధికిదే నిదర్శనం : ఆర్థికమంత్రి ఈటెల
హైదరాబాద్: హోంమంత్రి నాయిని నరసింహా రెడ్డి, టీఆర్ఎస్ పొలిట్బ్యూరో సభ్యుడు రాములు నాయక్లు ఆదివారం తెలంగాణ శాసనమండలి సభ్యులుగా ప్రమాణం చేశారు. గవర్నర్ కోటాలో వీరు ఎమ్మెల్సీలుగా నామినేట్ అయిన సంగతి తెలిసిందే. శాసనమండలి చైర్మన్ నేతి విద్యాసాగర్ వీరితో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, ఆర్థికమంత్రి ఈటెల రాజేం దర్, విద్యాశాఖామంత్రి జి.జగదీశ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ, తెలంగాణ కోసం రాజీలేని విధంగా పోరాడి, ఉద్యమాల్లో అనేక త్యా గాలకు నాయిని సిద్ధపడ్డారని అన్నారు.
టీఆర్ఎస్ ఆవిర్భావం నుండి ఇప్పటిదాకా ఉన్న నాయిని వంటివారికి మంత్రి పదవిని, ఎమ్మెల్సీ పదవులను ఇవ్వడం ద్వారా ఉద్యమంలో ఉన్నవారికి గౌరవం దక్కుతుందనే చిత్తశుద్ధిని, నిబద్ధతను పార్టీ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్రావు నిరూపించారని తెలిపారు. నాయిని మాట్లాడుతూ, తెలంగాణ సాధనకోసం అధికార పార్టీలోని పదవులను వదిలిపెట్టి ఉద్యమించిన కేసీఆర్తో 2001 నుండి వెంట నడిచానని చెప్పారు. తన లాంటి వారికి ఊహించలేని స్థాయిని కల్పించిన కేసీఆర్కు, తెలంగాణ ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. త్యాగాలు చేసిన వారికి గుర్తింపు ఉంటుందని మరోసారి రుజువైందన్నారు. ఎమ్మెల్సీ రాములు నాయక్ మాట్లాడుతూ గిరిజనుడైన తనకు పదవి ఇవ్వడంతో తెలంగాణలోని అట్టడుగు సామాజికవర్గాలన్నీ సంతోషంగా ఉన్నాయని వెల్లడించారు.
నాయిని, నాయక్ ప్రమాణం
Published Mon, Jun 23 2014 2:28 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
Lok sabha elections 2024: బారామతి నుంచి మెయిన్పురి దాకా...హోరాహోరీ
బీజేపీ ఎజెండా రిజర్వేషన్ల రద్దే..: సీఎం రేవంత్రెడ్డి
సాక్షి కార్టూన్ 02-05-2024
Lok sabha elections 2024: ఓటేస్తే డైమండ్ రింగ్
Pallavi Dempo: సంపన్న పల్లవి..రాజకీయ వంట కుదిరేనా!
దీనికి జవాబు లేదా బాబూ?
ప్రభుత్వ ఉద్యోగులతో మరో మాట!
సత్యానికి సవాల్!
సీఎస్కేకు బిగ్ షాకిచ్చిన పంజాబ్.. 7 వికెట్ల తేడాతో ఘన విజయం
చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు
తప్పక చదవండి
- సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్ విషాద మరణాలు (ఫొటోలు)
- రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
- కేసీఆర్పై ఈసీ చర్యలు, ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం
- తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న భారీ బడ్జెట్ వెబ్ సిరీస్..!
- నా కుమారుడు వరల్డ్కప్ జట్టుకు ఎంపికవుతాడని స్వీట్లు, టపాసులు తెచ్చా: రింకూ తండ్రి ఆవేదన
- సుల్తాన్పూర్ లోక్సభ స్థానానికి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు
- ‘దిశ’ ఎన్కౌంటర్ కేసు.. సిర్పూర్ కర్ కమిషన్ రిపోర్ట్పై స్టే
- జనసేన నేతలకు అవమానం.. టీడీపీ ప్రచార రథంపై నుంచి గెంటేసి..
- రాయ్బరేలీ, అమేథి స్థానాలపై 24 గంటల్లో తుది నిర్ణయం
Advertisement