Sakshi News home page

కరీంనగర్‌లో చోరీ

Published Wed, Feb 25 2015 11:35 PM

Theft in home at Geetha bhavan

కరీంనగర్ క్రైం: కరీంనగర్‌లోని గీతాభవన్‌లో యజమాని ఇంటిలో చోరీ జరిగింది. ఈ సంఘటన బుధవారం చోటు చేసుకుంది. నగరంలో గీతాభవన్ యజమాని రాజీవ్‌శెట్టి ఇంటిలో దొంగలు పడ్డాడు. ఈ దొంగతనంలో వారు 5 తుళాల బంగారం, 10 తుళాల వెండి ఆభరాణాలను ఎత్తుకెళ్లారు. రాజీవ్‌శెట్టి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement