గత ప్రభుత్వాలు వేసవిలో కరెంటు కోతలు విధించేవని, పంటలు ఎండిపోయి రైతులు నష్టపోయేవారని, కానీ తెలంగాణ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఈ వేసవిలో విద్యుత్ కోతలు విధించరాదని నిర్ణరుుంచిందని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్శాఖ మంత్రి కె. తారకరామారావు అన్నారు.
కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మం డలం జిల్లెల్లలో రూ.40 లక్షలతో చెరువు పునరుద్ధరణ పనులను మంగళవారం ఆయన ప్రారంభించారు. అర్హులైన బీడీ కార్మికులకు భృతి అందే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు. సమగ్ర సర్వేలో చాలామంది తప్పుడు సమాచారం ఇవ్వడం మూలంగా ఇలాంటి సాంకేతిక సమస్యలు ఏర్పడ్డాయన్నారు.
వేసవిలో కరెంటు కోతలు ఉండవు: కేటీఆర్
Published Wed, Apr 1 2015 3:14 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement