- చంద్రశేఖర్కాలనీలో చోరీకి పాల్పడింది ఇంటి అల్లుడే
- రూ. రూ.23.98 లక్షలు స్వాధీనం
నిజామాబాద్ క్రైం : నగరంలోని చంద్రశేఖర్ కాలనీలో సంచలనం సృష్టించిన రూ.25 లక్షల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. చోరీకి పాల్పడింది స్వయనా ఇంటి అల్లుడేనని తెలుసుకున్న కుటుంబ సభ్యులు నివ్వెరపోయారు. ఈ సంఘటనకు సంబంధించి నిజామాబాద్ డీఎస్పీ ఆనంద్కుమార్ సోమవారం మూడో టౌన్ పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
నగరంలోని మూడో టౌన్ పోలీస్స్టేషన్ పరిధి చంద్రశేఖర్కాలనీలో ఈ నెల 3న బాబురావు ఇంట్లో రూ. 24 లక్షలు చోరీకి గురయ్యాయి. బాబురావు మహా రాష్ట్రలోని ధర్మబాద్ వద్ద వ్యవసాయ భూమిని అమ్మి నిజామాబాద్లో ఓ ఇంటి స్థలాన్ని కొనుగోలు చేయాల ని భావించాడు. అందులో భాగంగా తన పొలాన్ని పెద్దల్లుడు వెంకట్ సహాయంలో విక్రయించాడు. బాబురావుకు గత కొద్ది నెలలుగా ఆరోగ్యం బాగలేకపోవడంతో అతని భార్య చౌత్రభాయి ఇంటి వ్యవహారాలు చూస్తోంది. వీరికి నలుగురు కూమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
ధర్మబాద్ వద్ద ఉన్న పొలాన్ని గత ఏడాది సెప్టెంబర్లో విక్రరుుంచగా దానికి సంబంధించి నగదు రూ. 26 లక్షలు గత నెల ఫిబ్రవరి 20న ఇచ్చారు. ఇందు లో నుంచి రూ.లక్షను అల్లుడు వెంకట్కు ఇచ్చి, మరో రూ.1.02 లక్షలను ఇంటి ఖర్చుల కోసం తీసిపెట్టారు. మిగిలిన రూ.23.98 లక్షలను కుమారులపై నమ్మకం లేకపోవడంతో పెద్ద అల్లుడు చేతిలో పెట్టారు. వాటిని ఆయన తన మూడో బామ్మర్ది గదిలోని బీరువాలో దాచిపెట్టాడు. అరుుతే 11 రోజుల తర్వాత వెంకట్ ఆ నగదుపై కన్నేశాడు. అత్తమామలు ఇచ్చిన లక్ష రూపాయలు కాదని బీరువాలో దాచిపెట్టిన డబ్బులు కాజేసేందుకు పన్నాంగం పన్నాడు.
ఇందులో భాగంగా ఈ నెల 2న నగదు తస్కరించి ఇంటిముందున్న గడ్డివాములో దాచిపెట్టాడు. అనంతరం మరుసటి రోజు 3వ తేదీన ఉదయం 6 గంటలకు తాను ధర్మబాద్కు వెళ్తానని చెప్పటంతో బామ్మర్ది బైక్పై అతడిని బస్టాండ్లో దింపివచ్చాడు. అల్లుడు వెళ్లిన రెండు గంటల తర్వాత చౌత్రబాయి బీరువాలో డబ్బులు చూడగా కనిపించలేదు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పూర్తి వివరాలు రాబట్టారు. వారు తెలిపిన ప్రకారం అనుమానం పెద్దల్లుడి పైకి వెళ్లింది.
ఆయన కోసం ఫోన్ చేయగా ఫోన్ స్విచాఫ్ రావడంతో అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం మధ్యాహ్నం వెంకట్ తాను దొంగలించిన డబ్బుల కోసం నిజామాబాద్కు వచ్చి డబ్బులు బ్యాగ్లో వేసుకుని హమల్వాడి నిర్మల హృదయ కాన్వెంట్ స్కూల్ నుంచి వెళ్తుండగా పోలీసులకు అనుమానం వచ్చి అతని బ్యాగ్ను తనిఖీ చేయగా విషయం బయటపడిందని డీఎస్పీ తెలిపారు. అతడి నుంచి రూ.23.98 లక్షలు స్వాధీనం చేసుకున్నామన్నారు. విలేకరుల సమావేశంలో నగర సీఐ నర్సింగ్యాదవ్, ఎస్సైలు శ్రీహరి, రామానాయుడులు పాల్గొన్నారు.
దొంగ అల్లుడు..!
Published Tue, Mar 10 2015 3:19 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement