నేడు టీజీటీ ఇంగ్లిషు మెయిన్‌ పరీక్ష | Sakshi
Sakshi News home page

నేడు టీజీటీ ఇంగ్లిషు మెయిన్‌ పరీక్ష

Published Mon, Sep 4 2017 1:39 AM

Today tgt  English Test

సాక్షి, హైదరాబాద్‌: ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (ఇంగ్లిషు) మెయిన్‌ పరీక్షను ఈనెల 4వ తేదీన (సోమవారం) నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. 7 కేంద్రాల్లో ఆన్‌లైన్‌లో నిర్వహించే ఈ పరీక్షకు 6,484 మంది హాజరు కానున్నట్లు పేర్కొంది. ఆదివారం జరిగిన టీజీటీ (తెలుగు, హిందీ, ఉర్దూ, సంస్కృతం) పరీక్షలకు 90.60 శాతం మంది అభ్యర్థులు హాజరైనట్లు తెలిపింది.

Advertisement
Advertisement