'దళితులకు భూమి' కోసం ఆందోళనలు | Sakshi
Sakshi News home page

'దళితులకు భూమి' కోసం ఆందోళనలు

Published Sun, Sep 6 2015 5:12 PM

TPP plans to agitate for land to dalits

మందమర్రి: ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించినట్లు దళిత కుటుంబాలకు మూడెకరాల భూమి పంపిణీ హామీని నెరవేర్చడంతో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు విఫలమయ్యారని తెలంగాణ ప్రజా ప్రంట్ (టీపీపీ) విమర్శించింది.

 

హామీని నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 10 నుంచి 25 వరకు అన్ని జిల్లాల్లో ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు ఆదివారం మందమర్రిలో జరిగిన ఓ కార్యక్రమంలో టీపీపీ రాష్ట్ర కార్యదర్శి కృష్ణ ప్రకటించారు.

Advertisement
Advertisement