డీసీఎంను ఢీకొన్న టిప్పర్: ఇద్దరి మృతి | Sakshi
Sakshi News home page

డీసీఎంను ఢీకొన్న టిప్పర్: ఇద్దరి మృతి

Published Thu, Jul 9 2015 8:24 AM

two died in DCM and tipper cpllisioned incident

పటాన్చెరువు : మెదక్ జిల్లా పటాన్చెరువు మండలం కిష్టారెడ్డిపేట ఔటర్ రింగ్ రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. గురువారం ఉదయం డీసీఎం వాహనాన్ని టిప్పర్ ఢీకొట్టిన ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. మరికొంత మందికి గాయాలయినట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement