బచ్చన్నపేట (వరంగల్): వర్షాభావ పరిస్థితులతో సాగుచేసిన పంటలు ఎండిపోతుండడం.. అప్పుల బాధతో మనస్తాపానికి గురైన ఇద్దరు రైతులు ఆదివారం బలవన్మరణానికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... వరంగల్ జిల్లా బచ్చన్నపేటకు చెందిన బావండ్లపల్లి దశరథ(50) తనకున్న నాలుగు ఎకరాల్లో వ్యవసాయం చేసుకుంటున్నాడు. ఖరీఫ్లో రూ.40 వేలు ఖర్చు చేసి పత్తి, వరి సాగు చేశాడు. వర్షాలు కురవక పోవడంతో నారు, పత్తి మొలకలు ఎండిపోయే దశకు చేరుకుంటున్నాయి. దీనికి తోడు గతంలో చేసిన అప్పులు రూ.3 లక్షలకు పెరిగిపోవడంతో మనస్తాపానికి గురై వ్యవసాయ బావి వద్ద చింతచెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామానికి చెందిన గుత్తి భీరయ్య(45) మూడు ఎకరాల్లో వరి సాగు చేస్తుండగా... వర్షాభావంతో వరిపంట ఎండిపోయే దశకు చేరుకోగా, సాగుకోసం చేసిన అప్పులు రూ.3.50లక్షలకు పెరిగిపోయాయి. దీంతో తాగుడుకు బానిసై పొలం వద్ద జామ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహ్యత చేసుకున్నాడు.
అప్పుల బాధతో ఇద్దరు రైతుల బలవన్మరణం
Published Sun, Jul 5 2015 7:50 PM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చిన బీజేపీ!
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- తాడిపత్రిలో టీడీపీ శ్రేణుల విధ్వంసకాండ
- 13 సీట్లు మాకే!
- 20 వరకు వర్షాలే
- రాష్ట్రంలో 81.3% పోలింగ్!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
- హల్దీరామ్స్పై జాతీయ కంపెనీల కన్ను.. మెజారిటీ వాటా కొనుగోలుకు బిడ్డింగ్
Advertisement