వినాయక్నగర్ (నిజామాబాద్): ఫీజు రీయింబర్స్మెంట్ను తక్షణం విడుదల చేయకపోతే ప్రభుత్వంపై యుద్ధం చేస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడకుండా గత ఏడాదితోపాటు, ఈ విద్యాసంవత్సరం ఫీజులు కూడా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్లో 'బీసీ విద్యార్థి శంఖరావం' పేరుతో సదస్సు శనివారం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. పెండింగ్లో ఉన్న రూ.850 కోట్ల ఫీజు రీయిం బర్స్మెంట్ను వెంటనే చెల్లించాలని కోరారు. ఈ పథకాన్ని నిర్వీర్యం చేయడానికే రకరకాల అంక్షలు పెట్టి విద్యార్థులను ఇబ్బందుల పాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రతి బీసీ విద్యార్థికి మొత్తం ఫీజులను ప్రభుత్వం భరించే విధంగా జారీ చేసిన జీఓ నం.18, 50కి తూట్లు పొడుస్తున్నారన్నారు.
గతంలో తాను చేసిన నిరాహార దీక్షల ఫలితంగానే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ను అమలు చేశారని గుర్తు చేశారు. దీంతో పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలు ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఒంటెత్తు పోకడలతో దొరల రాజ్యాన్ని తలపిస్తూ, పేద పిల్లలు చదువుకోకుండా చేస్తోందని విమర్శించారు. అవసరం లేని వాటికి కోట్ల రూపాయలను విరాళంగా ప్రకటిస్తూ రాచరిక పాలన చేస్తున్నారని మండిపడ్డారు.
ఫీజు రీయింబర్స్మెంట్పై యుద్ధం: ఆర్.కృష్ణయ్య
Published Sat, Jan 24 2015 6:41 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రూరల్ యాక్షన్కి సై
ఇవి ఆషామాషీ ఎన్నికలు కావు..
కార్యకర్తలే పార్టీకి పట్టుగొమ్మలు
ఈవీఎంల సెకండ్ ర్యాండమైజేషన్ పూర్తి
‘ఉపాధి’ కూలీలకు వసతులు కల్పించాలి
ఇవి ఆషామాషీ ఎన్నికలు కావు..
కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలి
ప్రథమ చికిత్స కేంద్రం సీజ్
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జాగ్రత్తగా నిర్వహించాలి
ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకోవాలి
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement