గజ్వేల్: రుణాల రీ-షెడ్యూల్కు బ్యాంక్ మేనేజర్ సహకరించడం లేదంటూ పలువురు రైతులు ప్రజ్ఞాపూర్ గ్రామీణ వికాస్ బ్యాంక్ ముందు బుధవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మేనేజర్ను నిలదీయడంతో ఉద్రిక్తత నెలకొన్నది. వివరాలు ఇలా ఉన్నాయి.. మండలంలోని అక్కారం, కోనాపూర్ తదితర గ్రామాలకు చెందిన పలువురు రైతులు 2013 ఏప్రిల్ నుంచి అక్టోబర్లోపు రుణాలను రెన్యూవల్ చేసి ప్రస్తుతం రీ-షెడ్యూల్కు అర్హత సాధించారు.
అయినా ప్రజ్ఞాపూర్ బ్యాంక్ మేనేజర్ రీ-షెడ్యూల్ చేయకుండా రెన్యూవల్ మాత్రం చేసి అతితక్కువ రుణం మాత్రమే ఇస్తానని చెప్పడంతో వారంతా ఆగ్రహానికి గురయ్యారు. రీ-షెడ్యూల్ ఎందుకు చేయవంటూ నిలదీశారు. ఈ సందర్భంగా ఉద్రిక్తత నెలకొన్నది. ఈ సమాచారం తెలుసుకున్న గజ్వేల్ ఏఈఓ కృష్ణవేణి, తహశీల్దార్ బాల్రెడ్డి, పోలీసులు బ్యాంక్ వద్దకు చేరుకొని రైతులను సముదాయించారు.
ఈ విషయం ‘గడా’ (గజ్వేల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ) ఓఎస్డీ హన్మంతరావు దృష్టికి వెళ్లడంతో ఆయన గ్రామీణవికాస్ బ్యాంక్ ఉన్నతాధికారులకు ఈ విషయాన్ని తెలియజేశారు. ఫలితంగా మేనేజర్కు రుణాలు రీ-షెడ్యూల్ చేయాలని ఫోన్లో ఆదేశాలు వచ్చాయి. దీంతో రీ-షెడ్యూల్ ప్రక్రియ చేపడతామని, గత కొన్ని రోజుల క్రితం రీ-షెడ్యూల్కు అర్హత వున్నా... రెన్యూవల్ చేయించుకున్నవారికి కూడా న్యాయం చేస్తామని మేనేజర్ చెప్పడంతో వివాదం సద్దుమణిగింది.
రీ షెడ్యూల్పై అన్నదాతల ఆగ్రహం
Published Thu, Nov 6 2014 1:16 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నూతన కార్యవర్గం ఎన్నిక
ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
డెంగీతో ఒకరి మృతి
వలస కార్మికులకు అండగా..
ఆర్మూర్లో బైక్ చోరీకి యత్నం
కోనాపూర్లో అగ్ని ప్రమాదం
పొరపాట్లకు తావులేకుండా ఈవీఎంల కమిషనింగ్
చెట్టును ఢీకొని ఒకరి మృతి
విజృంభిస్తున్న ఎండలు
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీ
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
Advertisement