ఢిల్లీ: కోబ్రా పోస్ట్ స్టింగ్ ఆపరేషన్లో 11మంది ఎంపీలు అడ్డంగా దొరికిపోయారు. ఆయిల్ వెలికితీత కోసం నకిలీ సంస్థకు లైసెన్స్ ఇప్పించేందుకు 11 మంది ఎంపీలు పెట్రోలియం శాఖకు సిఫార్స్ చేసేందుకు డబ్బులు డిమాండ్ చేశారు. ఒక్కో సిఫార్స్ లేఖకు రూ.50 వేల నుంచి రూ. 50 లక్షల వరకూ డిమాండ్ చేస్తూ ...కెమెరాకు చిక్కారు. ఈ నిర్వాకంలో ఇద్దరు కాంగ్రెస్, ముగ్గురు బీజేపీ, ఇద్దరు అన్నాడీఎంకే, ముగ్గురు జేడీయూ, ఒకరు బీఎస్పీ ఎంపీ ఉన్నారు.
'ఆపరేషన్ ఫాల్కన్ క్లా' పేరుతో ఏడాది పాటు ఈ స్టింగ్ ఆపరేషన్ కొనసాగింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో కె సుగుమార్, సి. రాజేంద్రన్...(అన్నాడీఎంకే), లాలూ భాయ్ పటేల్, రవీంద్ర కుమార్ పాండే, హరి మంజి (బీజేపీ), విశ్వమోహన్ కుమార్, మహేశ్వర్ హజారీ, బుడియో చౌదరి (జేడీయూ), ఖిలాది లాల్ బైర్వా, విక్రమ్ భాయ్ అర్జున్ భాయ్ (కాంగ్రెస్), కైసర్ జహన్ (బీఎస్పీ) ఉన్నారు.
స్టింగ్ ఆపరేషన్లో దొరికిన 11మంది ఎంపీలు
Published Thu, Dec 12 2013 4:40 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- 3 రోజులు తేలికపాటి వానలు!
- బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..
- రైతు భరోసా నిధుల విడుదల
- ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
- డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
- ‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Advertisement