చెన్నై: అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఓటు వేసేందుకు ముడుపులు అందుకున్న వ్యవహారం తమిళనాడులో ప్రకంపనలు సృష్టిస్తోంది. మీడియా స్టింగ్ ఆపరేషన్లో అడ్డంగా దొరికిపోయిన శాసనసభ్యుల తీరుపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అయితే దీనిపై స్పందించేందుకు అన్నాడీఎంకే వర్గాలు ముందుకు రావడంలేదు. ఈ వ్యవహారంపై మాజీ సీఎం పన్నీర్ సెల్వం నో కామెంట్స్ అని జారుకున్నారు. తమిళనాడు మంత్రి డి. జయకుమార్ను దీనిపై ప్రశ్నించగా... విషయం కోర్టు పరిధిలో ఉందని దాటవేశారు.
ఇక ముడుపుల వ్యవహారంపై ఎమ్మెల్యే శరవణన్ను పన్నీర్ సెల్వం వివరణ కోరారు. అసెంబ్లీలో పళనిస్వామి విశ్వాసపరీక్ష సందర్భంగా అన్నాడీఎంకేతో ఒక్కో ఎమ్మెల్యేకు 2 కోట్లు ఆఫర్ చేశారని స్టింగ్ ఆపరేషన్లో శరవణన్ వెల్లడించిన సంగతి తెలిసిందే. కొందరికి రూ. 6 కోట్ల నుంచి 10 కోట్ల వరకు అందాయని చెప్పారు. ఓపీఎస్ కూడా ఒక్కో ఎమ్మెల్యేకు కోటి రూపాయలు ఇచ్చేందుకు ముందుకొచ్చారని తెలిపారు. ఓటుకు కోట్లు స్టింగ్ ఆపరేషన్పై ప్రతిపక్ష డీఎంకే తీవ్రంగా స్పందించింది. సీబీఐ విచారణ జరిపించాలని మద్రాస్ హౌకోర్టులో పిటిషన్ దాఖలుచేసింది. ఎమ్మెల్యేల కొనుగోలు ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేపట్టాలని డీఎంకే డిమాండ్ చేసింది.
నా గొంతు కాదు..
అన్నాడీఎంకే ఎమ్మెల్యే, స్టింగ్ ఆపరేషన్లో పట్టుబడ్డ శరవణన్ ఈ వ్యవహారంపై స్పందించారు. ఈ వీడియోలో వినిపించిన స్వరం తనది కాదని, తన ప్రతిష్టను దెబ్బతీసేందుకే ఇలా మిక్సింగ్ చేసి విడుదల చేశారని అన్నారు. పాత వీడియోను ఇప్పుడు బయటపెట్టి తనను బజారుకీడ్చాలని చూస్తున్నారని శరవణన్ మీడియాకు వివరించారు.
స్టింగ్ ఆపరేషన్: ఆ గొంతు నాది కాదు!
Published Tue, Jun 13 2017 6:11 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వైఎస్సార్సీపీ అభ్యర్థులకే మా మద్దతు
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
తప్పక చదవండి
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- భారత్ సేవల రంగం నెమ్మది
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- అక్రమాలు కో‘కొల్లు’లు
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement