వివాదాస్పద ట్రిపుల్ తలాక్ అంశంపై అలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్బీ) వైఖరిపై సీపీఐ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ట్రిపుల్ తలాఖ్ యథాతథంగా కొనసాగుతుందని, కానీ, దీనిని దుర్వినియోగపరిచేవారిని సమాజం నుంచి బహిష్కరిస్తామన్న ఏఐఎంపీఎల్బీ వైఖరిపై తాజాగా సీపీఐ స్పందించింది.
ట్రిపుల్ తలాఖ్ అనేది ఎంతమాత్రం న్యాయబద్ధమైనది కాదని, దీనిని ఖురాన్గానీ, సహజ ధర్మాలుగానీ విధించలేదని సీపీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ విషయంలో ముస్లిం వర్గంలోనే సంస్కరణలు రావాల్సిన అవసరముందని తాను భావిస్తున్నట్టు పేర్కొంది. ట్రిపుల్ తలాఖ్ను చాలా ఇస్లామిక్ దేశాలు అంగీకరించడం లేదని, భారత్లోని పలు ముస్లిం గ్రూపులు కూడా దీనిని వ్యతిరేకిస్తున్నాయని తెలిపింది. ఈ విషయంలోని అన్ని అంశాలను పరిశీలించకుండానే ఏఐఎంపీఎల్బీ తనను తాను సమర్థించుకుంటున్నదని, ఈ విషయంలో ముస్లిం లా బోర్డు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరముందని సూచించింది.
ట్రిపుల్ తలాఖ్పై ఆత్మపరిశీలన చేసుకోవాలి
Published Thu, Apr 20 2017 1:40 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement