నిర్దోషులుగా అసీమానంద్, సాధ్వీ
జైపూర్/సాక్షి, హైదరాబాద్: అజ్మీర్ దర్గాలో పేలుళ్లకు పాల్పడిన కేసులో భవేశ్ పటేల్(39), దేవేంద్ర గుప్తా(41)లకు జీవిత ఖైదు విధిస్తూ ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం బుధవారం తీర్పునిచ్చింది. పటేల్కు రూ.10వేలు, గుప్తాకు రూ.5వేల జరిమానా విధించింది. స్వామి అసీమానంద్, ప్రజ్ఞా సాధ్వీలను నిర్దోషులుగా విడుదల చేసింది. 2007 అక్టోబర్ 11న అజ్మీర్లోని ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ దర్గాలో పేలుళ్లలో ముగ్గురు చనిపోగా, 15 మంది గాయపడ్డారు.
ఈ కేసులో విచారణ ప్రారంభించిన రాజస్తాన్ ఏటీఎస్ తర్వాత కేసును జాతీయ దర్యాప్తు సంస్థకు(ఎన్ఐఏ) బదిలీ చేసింది. కోర్టు మార్చి 8న పటేల్, గుప్తా, సునీల్ జోషీలను దోషులుగా నిర్ధారించింది. పేలుళ్లలో ఇంద్రేశ్ కుమార్, ప్రజ్ఞా సాధ్వీ, జయంత్ భాయ్, ప్రిన్స్, రమేశ్ గొహిల్, స్వామీ అసీమానంద్ పాత్రపై సరైన ఆధారాలు లేవని ఎన్ఐఏ తన తుది నివేదికలో కోర్టుకు తెలిపింది. దేవేంద్రగుప్త.. హైదరాబాద్లోని మక్కా మసీదులో పేలుడు కేసులో నింది తుడు. 2007 మే 18న మక్కా మసీదులో పేలిన బాంబు, అజ్మీర్ దర్గాలో పేలింది ఒకే తరహాకు చెందినవని నిపుణులు తేల్చారు. ఈ రెండు విధ్వంసాలకు ఒడిగట్టింది ఒకే ఉగ్రవాద మాడ్యుల్ అని గుర్తించారు. ప్రస్తుతం మక్కా మసీదులో బాంబు పేలుడు కేసు కోర్టు విచారణలో ఉంది.
‘అజ్మీర్’ మృతుల్లో హైదరాబాద్వాసి..
అజ్మీర్ దర్గా పేలుడులో మరణించిన వారిలో హైదరాబాద్కు చెందిన సయ్యద్ సలీమ్ (42) ఉన్నారు. టోలిచౌకిలోని నదీమ్కాలనీకి చెందిన ఆయన అజ్మీర్ దర్గా సమీపంలో ఉన్న దర్గా బజార్లో గాజుల వ్యాపారం నిర్వహించేవాడు. ఆయన కుటుంబం మాత్రం నగరంలోనే ఉండేది. పేలుడు జరిగిన రోజు సాయంత్రం ప్రార్థనల కోసం దర్గాకు వెళ్ళారు.
‘అజ్మీర్’ దోషులకు జీవితఖైదు
Published Thu, Mar 23 2017 2:30 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement