* కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ వెల్లడి
* టీడీపీ మనుగడ కోసమే కాంగ్రెస్పై బాబు విమర్శలు
* జగన్కు కోర్టు ద్వారా వచ్చిన బెయిల్ను కాంగ్రెస్కు అంటగట్టడం దారుణం
సాక్షి ప్రతినిధి, బెంగళూరు: రాష్ట్ర విభజన నిర్ణయం నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంత ప్రజల అభిప్రాయాలు, వారి సమస్యలను తెలుసుకోవడానికి ఏర్పాటు చేసిన ఆంటోనీ కమిటీ తన నివేదికను సిద్ధం చేసిందని కమిటీ సభ్యుడు, కేంద్రమంత్రి వీరప్ప మొయిలీ తెలిపారు. కమిటీ నివేదికను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి సమర్పిస్తామని, ఆమె ఓ మంచి నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. బుధవారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ మేరకు వెల్లడించారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డికి బెయిల్ రావడానికి కాంగ్రెస్ పార్టీ కారణమని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చేస్తున్న ఆరోపణలను మొయిలీ ఖండించారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం జరిగిన వ్యవహారాన్ని కూడా కాంగ్రెస్కు అంటగట్టడం దారుణమన్నారు. తెలుగుదేశం పార్టీ మనుగడ కోసమే చంద్రబాబు.. కాంగ్రెస్ను విమర్శిస్తున్నట్లుగా ఉందని విమర్శించారు. భవిష్యత్తులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఉంటుందా అని విలేకరులు అడగ్గా.. ‘‘ఉండవచ్చు.. ఉండకపోవచ్చు’’ అని బదులిచ్చారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులు విధిగా ‘ఆధార్’ కార్డును కలిగి ఉండాలనే నిబంధన సరికాదని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో.. ఆధార్ ఆవశ్యకతను, ప్రయోజనాలను కోర్టుకు వివరిస్తామని మొయిలీ తెలిపారు. దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని, వ్యక్తిగత గుర్తింపు కచ్చితత్వానికి ఎంతో అవసరమని తెలిపారు.
ఆంటోనీ నివేదిక సిద్ధం
Published Thu, Sep 26 2013 2:03 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement