జమ్మూ: జమ్మూకశ్మీర్ లో అభివృద్ధి జరగకపోవడానికి నేషనల్ కాన్ఫెరెన్స్, కాంగ్రెస్ పార్టీలే కారణమని బీజేపీ నాయకుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ విమర్శించారు. రాష్టాన్ని అభివృద్ధి చేసేందుకు ఈ రెండు పార్టీలు చేసిందేమీ లేదని ధ్వజమెత్తారు.
బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిర్మల్ సింగ్ కు మద్దతుగా బిలావర్ లో సోమవారం సిద్ధూ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కశ్మీర్ అభివృద్ధిలో నూతన శకం ప్రారంభం కావాలంటే బీజేపీకి ఓటు వేయాలని ఈ సందర్భంగా ఓటర్లను ఆయన కోరారు.
'బీజేపీతోనే కశ్మీర్ అభివృద్ధిలో నూతన శకం'
Published Mon, Dec 8 2014 9:50 PM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement