బాగ్దాద్: ఇరాక్ మరోసారి బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. ఇరాక్లో మూడు పట్టణాల్లో కారు బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ దుర్ఘటనలో కనీసం 56 మంది మరణించగా, చాలా మంది గాయపడ్డారు.
బాగ్దాద్ శివారు ప్రాంతం హుస్సేనియా, అల్ ఖలెస్, అల్ జుబెయిర్లో రద్దీగా ఉండే ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని కారు బాంబులు పేల్చారు. అల్ ఖలెస్లోనే కనీసం 32 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. బాంబు దాడులకు పాల్పడింది ఎవరన్నదీ ఉగ్రవాద సంస్థలు ప్రకటించలేదు. కాగా ఇరాక్లో ఇటీవల ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల దాడులు ఎక్కువయ్యాయి. ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం సెప్టెంబర్ నెలలో ఉగ్రవాదుల దాడుల్లో 717 ఇరాక్ పౌరులు మరణించగా, మరో 1216 మంది గాయపడ్డారు.
బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన ఇరాక్
Published Tue, Oct 6 2015 11:20 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చిన బీజేపీ!
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- తాడిపత్రిలో టీడీపీ శ్రేణుల విధ్వంసకాండ
- 13 సీట్లు మాకే!
- 20 వరకు వర్షాలే
- రాష్ట్రంలో 81.3% పోలింగ్!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
- హల్దీరామ్స్పై జాతీయ కంపెనీల కన్ను.. మెజారిటీ వాటా కొనుగోలుకు బిడ్డింగ్
Advertisement