రాష్ట్రపతితో చంద్రబాబు భేటీ | Sakshi
Sakshi News home page

రాష్ట్రపతితో చంద్రబాబు భేటీ

Published Wed, Aug 26 2015 2:15 PM

chandra babu meets pranab mukharjee

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని పరామర్శించారు. బుధవారం మధ్యాహ్నం చంద్రబాబు రాష్ట్రపతి భవన్కు వెళ్లి ప్రణబ్ను కలిశారు. ఇటీవల రాష్ట్రపతి సతీమణి శుభ్రా ముఖర్జీ మరణించిన సంగతి తెలిసిందే.

ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు ఈ రోజు కొందరు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశముంది. నిన్న ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement