తొలిదశలో 2 వేల మెగావాట్ల సరఫరా
ముసాయిదాలో ట్రాన్స్కో వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి తొలిదశలో నిరంతరాయంగా రెండు వేల మెగావాట్ల విద్యుత్ను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దశలవారీగా 2021 నాటికి 5 వేల మెగావాట్లకు పెంచాలని భావిస్తోంది. ప్రభుత్వం తాజాగా రూపొం దించిన బృహత్తర ప్రణాళికలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఇందుకోసం రూ. 1,500 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. అమరావతి చుట్టూ అన్ని ప్రాంతాల నుంచి విద్యుత్ను ట్రాన్స్మిషన్ వ్యవస్థ ద్వారా అందించేందుకు నాలుగు 400 కేవీ లైన్లు, ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయనున్నారు.
అంతా భూగర్భ కేబుళ్ల ద్వారానే
తొలిదశలో కామవరపు కోటలో మాత్రమే 400 కేవీ వేస్తున్నట్టు అధికారులు తెలిపారు. మిగిలినవి గుడివాడ, చిలకలూరిపేట, సత్తెనపల్లిలో ఏర్పాటు చేసి వీటిని విజయవాడ వరకూ కలుపుతారు. పూడిమడక నుంచి విద్యుత్ను అందించేందుకు వీలుగా 765 కేవీ లైన్ను ఏలూరు వరకూ విస్తరించాలని ప్రతిపాదించారు. విశాఖలో హిందూజా అందించే విద్యుత్ను కామవరపు కోటకు తరలించి గ్రిడ్కు అనుసంధానం చేస్తారు.
ఇబ్రహీంపట్నంలో ప్రతిపాదిస్తున్న 800 మెగావాట్ల ప్రాజెక్టుకు అనుబంధంగా మూడు 220 కేవీ లైన్లు నిర్మిస్తున్నారు. సీఆర్డీఏ పరిధిలో మరో ఆరు 132 కేవీ సబ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తారు. భూగర్భ కేబుల్ వ్యవస్థ ద్వారా విద్యుత్ సరఫరా ఉంటుందని ముసాయిదాలో స్పష్టం చేశారు. బాహ్య వలయం పరిధిలో ఉండే 400 కేవీ లైన్లను కూడా భూగర్భ కేబుల్ వ్యవస్థ ద్వారానే అనుసంధానం చేయాలని సింగపూర్ సంస్థలు సూచిస్తున్నాయి. దీనికి ట్రాన్స్కో సానుకూలంగా స్పందించడం లేదు. దీనివల్ల వ్యయం పెరుగుతుందని ట్రాన్స్కో అధికారులు ప్రభుత్వానికి నివేదించారు.
అమరావతికి నిరంతర విద్యుత్
Published Sat, Dec 26 2015 3:43 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement