కొలిక్కిరాని ఆసుపత్రులు, సర్కార్ చర్చలు
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగులకు కార్పొరేట్ వైద్యంపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఖజనాపై పడే అదనపుభారం గురించి ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. ఐదున్నర లక్షలున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్దారులకు సూపర్ స్పెషాలిటీ, కార్పొరేట్ ఆసుపత్రుల్లో నగదు రహిత వైద్యసేవలు అందడంలేదు. సమస్యను కొలిక్కి తీసుకురాకపోవడంపై ఉద్యోగులు మండిపడుతున్నారు.
వైద్య మంత్రి కార్పొరేట్ ఆసుపత్రులతో సమావేశాలు నిర్వహించినా, సీఎస్ ఆసుపత్రుల ప్రతినిధులతో చర్చించినా పురోగతి లేదు. ఉద్యోగులకు ఉచితంగా ఓపీ సేవలందిం చాలని ప్రభుత్వం ప్రతిపాదించగా, ఎంతోకొం త ఫీజు ఇవ్వాల్సిందేనని కార్పొరేట్ యాజమాన్యాలు మొండికేస్తుడటంతో ప్రతిష్టంభన నెల కొంది. ఓపీ సేవలు ఉచితమైతే ఉద్యోగులు అవసరం ఉన్నా, లేకున్నా ఓపీ, వైద్య పరీక్షలు చేయించుకుంటారన్నది కార్పొరేట్ ఆసుపత్రుల ప్రధాన ఆరోపణ. ఓపీ సేవలు, వైద్య పరీక్షలకు ఉద్యోగులు ఎంతోకొంత ప్రీమియం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నా అడుగు ముందుకు పడలేదు.
శస్త్రచికిత్సల ప్యాకేజీని 25 శాతం పెంచాలన్న యాజమాన్యాల డిమాండ్కు ప్రభుత్వం సుముఖంగా ఉంది. అయితే, మెడికల్ ప్యాకేజీ నిమ్స్ తరహాలో ఇవ్వాలని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం(టీషా) కోరుతోంది. దీనిపై టీషా ప్రతినిధులను ఒప్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. నిమ్స్ తరహా ప్యాకేజీకి అంగీకరిస్తే మెడికల్ ప్యాకేజీ, ఓపీలకు రూ.450 కోట్ల మేర ఖజానాపై అదనపు భారం పడుతుందని సర్కార్ అంచనా వేసింది. శస్త్రచికిత్సల ప్యాకేజీ 25 శాతం పెంచినా పెద్దగా భారం ఉండదని, మహా అయితే రూ. 170 కోట్లకు మించి ఖర్చుకాదని భావిస్తోంది.
కార్పొరేట్ వైద్యభారంపై తర్జనభర్జన
Published Tue, Aug 25 2015 1:10 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
Advertisement