ఢిల్లీలో భూప్రకంపనలు.. | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో భూప్రకంపనలు..

Published Mon, Feb 6 2017 10:46 PM

ఢిల్లీలో భూప్రకంపనలు..

- నోయిడా, ఉత్తరాఖండ్‌లోనూ కంపించిన భూమి

న్యూఢిల్లీ:
దేశరాజధాని ఢిల్లీలో సోమవారం రాత్రి భూప్రకంపనలు సంభవించాయి. ఢిల్లీ శివారు నోయిడా సహా ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోనూ భూమి కంపించింది.

రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 5.8గా నమోదయింది. ఢిల్లీ, నోయిడా, ఉత్తరాఖండ్‌లలో దాదాపు 30 సెకన్లుపాటు భూమి కంపించింది. దీంతో జనం ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. ఈ వార్తకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సిఉంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement